బస్సు లోయలో పడి.. 20 మంది దుర్మరణం

20 people died after minibus fell into a deep gorge in Jammu - Sakshi

శ్రీనగర్‌ : జమ్మూ కశ్మీర్‌లో ఘోర ప్రమాదం చోటుచేసుకుంది. మినీ బస్సు లోయలో పడి 20 మంది మృతిచెందగా, మరికొందరికి గాయాలయ్యాయి. జమ్ము-శ్రీనగర్‌ జాతీయ రహదారిలోని కెలా మోత్‌ వద్ద శనివారం ఈ దుర్ఘటన చోటుచేసుకుంది. బస్సు బనిహల్‌ నుంచి రంబన్‌ వెళుతుండా ఈ ప్రమాదం జరిగింది. క్షతగాత్రులను ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు.

Read latest National News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top