విజయవాడలో అమరావతి మారథాన్ | Sakshi
Sakshi News home page

విజయవాడలో అమరావతి మారథాన్

Published Sun, Jan 7 2018 8:43 AM

amaravati marathan run in vijayawada

సాక్షి, విజయవాడ: విజయవాడ నగరంలో ఆదివారం ఉదయం అమరావతి మారథాన్ నిర్వహించారు. రాష్ట్ర భారీ నీటిపారుదల శాఖ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు 21కె, 9కె రన్‌ను ప్రారంభించారు.  ఈ మరథాన్ సందర్బంగా బెంజ్ సర్కిల్ నుంచి రాఘవయ్య పార్క్ వరకు ట్రాఫిక్ ఆంక్షలు విధించారు.

 ఈ కార్యక్రమంలో కలెక్టర్ లక్ష్మీకాంతం, సీపీ గౌతమ్‌సవాంగ్‌లతోపాటు పలువురు అధికారులు, ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.

Advertisement
Advertisement