ప్యారిస్ దాడుల గురించి తెలిసి షాకయ్యాను: వైఎస్ జగన్ | ys jagan mohan reddy reacts on paris attacks | Sakshi
Sakshi News home page

ప్యారిస్ దాడుల గురించి తెలిసి షాకయ్యాను: వైఎస్ జగన్

Nov 14 2015 1:05 PM | Updated on Jul 25 2018 4:09 PM

ప్యారిస్ దాడుల గురించి తెలిసి షాకయ్యాను: వైఎస్ జగన్ - Sakshi

ప్యారిస్ దాడుల గురించి తెలిసి షాకయ్యాను: వైఎస్ జగన్

ప్యారిస్‌లో జరిగిన ఉగ్రవాద దాడులపై వైఎస్ఆర్‌సీపీ అధినేత, ఏపీ అసెంబ్లీ ప్రతిపక్ష నేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి స్పందించారు.

ప్యారిస్‌లో జరిగిన ఉగ్రవాద దాడులపై వైఎస్ఆర్‌సీపీ అధినేత, ఏపీ అసెంబ్లీ ప్రతిపక్ష నేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి స్పందించారు. ఈ మేరకు ఆయన ట్విట్టర్‌లో తన సందేశం పోస్ట్ చేశారు. ప్యారిస్ దాడుల విషయం తెలిసి షాకయ్యానని చెప్పారు. తమ వాళ్లను కోల్పోయిన కుటుంబాలకు హృదయపూర్వకంగా సానుభూతి చెబుతున్నానన్నారు.

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement