కాంబోడియా: ఆమె కూడా అందరిలాంటి మనిషే. కాకపోతే రాణి హోదాలో ఉంది. ఆమె తమ ప్రాంత పర్యటనకు వచ్చినప్పుడు మర్యాదలు చేయడమనేది చాలా మంచి సంప్రదాయమే అవుతుంది. అలాగని సౌకర్యాల పేరిట లక్షల రూపాయలు చిన్నచిన్న విషయాలకు కూడా విసిరిపారేస్తే సామాన్యులకు కూడా ఆగ్రహం తెప్పిస్తుంది. ఇక ఆకలితో అలమటించే ప్రాంతంలో ఇలాంటి పనిచేస్తే ప్రభుత్వంపై ప్రజానీకం భగ్గుమంటుంది. ప్రస్తుతం కాంబోడియాలో ఇలాంటి పరిస్థితే నెలకొంది. తమ ప్రభుత్వం చేసిన నిర్వాకం తెలిసి అక్కడి ప్రజలు మండిపడుతున్నారు.
అసలు ఏం జరిగిందంటే.. థాయిలాండ్ రాణి మహా చక్రి సిరింధోర్న్ కాంబోడియాలోని అత్యంత పేద ప్రాంతమైన రతన క్కిరి ప్రావిన్స్ పర్యటనకు వస్తున్నారు. ఆమె మూడు రోజులపాటు ఆ ప్రాంతంలో గడపనున్నారు. అయితే, ఆమె పర్యటన నేపథ్యంలో ప్రభుత్వం ఆడంబరాలకు పోయి సాధరణంగా ఖర్చు చేసే మొత్తం కన్నా 130 రెట్ల సొమ్ముతో ఓ విలాసవంతమైన మరుగు దొడ్డి నిర్మాణం చేపట్టింది. అది కూడా ఆ ప్రాంత ప్రజలు ఎంతో పవిత్రంగా భావించి ఇయాక్ లామ్ సరస్సు ఒడ్డున.
సుమారుగా రూ.27లక్షలకు పైగా(40 వేల డాలర్లు) ఖర్చు చేసి మరి సర్వాంగ సుందరంగా టాయిలెట్ ను తీర్చిదిద్దారు. వాస్తవానికి ఆమె ఆ ప్రాంతంలో మూడు రోజులపాటు పర్యటించినా ఆ టాయిలెట్ నిర్మించిన ప్రాంతంలో ఉండేది ఒకటే రోజు. అంటే ఒకటే రోజు దానిని ఉపయోగించుకుంటారన్నమాట. ఆ తర్వాత తిరిగి దానిని కూల్చివేస్తారంట.
అందులోని ప్రధాన వస్తువులు తిరిగి థాయిలాండ్ పంపిస్తారట. రాణిగారి పర్యటన నేపథ్యంలో బ్యాంకాక్ నుంచి ప్రత్యేకంగా ఈ సామాగ్రిని కాంబోడియా ప్రభుత్వం తెప్పించి నిర్మించింది. అయితే, మరికొంతమంది మాత్రం రాణి వెళ్లిపోయిన తర్వాత దానిని ఆఫీసుగా మారుస్తారని చెప్తున్నారు. ఏదేమైనా రాణిగారి కోసం నిర్మించిన ఈ టాయిలెట్ మరోసారి సామాన్యుడికి తాను ఎప్పటికీ సామాన్యుడే అనే విషయం మాత్రం గుర్తు చేసింది.
ఒక్క రోజు కోసం రాణిగారికి రూ.26లక్షల టాయిలెట్
Published Mon, Feb 22 2016 2:20 PM
Advertisement
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
ఫాప్, కోహ్లి విధ్వంసం.. గుజరాత్పై ఆర్సీబీ ఘన విజయం
విరాట్ కోహ్లి బుల్లెట్ త్రో.. గుజరాత్ బ్యాటర్ ఫ్యూజ్లు ఔట్! వీడియో
ఐపీఎల్పై వివాదాస్పద కామెంట్స్.. క్లారిటీ ఇచ్చిన స్టార్ డైరెక్టర్
నెల్లూరు: పోటెత్తిన జనం.. ఉప్పొంగిన అభిమానం (ఫొటోలు)
వారికి వాడుకుని వదిలేసే అలవాటు: కాంగ్రెస్పై మండిపడ్డ జ్యోతిరాదిత్య సింధియా
చెలరేగిన ఆర్సీబీ బౌలర్లు.. 147 పరుగులకు గుజరాత్ ఆలౌట్
కాలేజీ ఫెస్ట్లో ఉర్రూతలూగించిన సింగర్ కార్తీక్ (ఫోటోలు)
ట్రెండింగ్లో 'హీరామండి'.. సిరీస్పై అద్భుతమైన ప్రశంసలు
ఆయన 27 ఏళ్లు పెద్ద.. మాజీ సీఎంతో రెండో పెళ్లి.. ఎవరీ నటి?
పూంచ్లో ఉగ్రదాడి.. సైనికులకు గాయాలు
తప్పక చదవండి
- ఐపీఎల్పై వివాదాస్పద కామెంట్స్.. క్లారిటీ ఇచ్చిన స్టార్ డైరెక్టర్
- ట్రెండింగ్లో 'హీరామండి'.. సిరీస్పై అద్భుతమైన ప్రశంసలు
- పూంచ్లో ఉగ్రదాడి.. సైనికులకు గాయాలు
- ఐసీయూలో అమ్మ... కలుస్తానంటే వెళ్లనివ్వలేదు: ప్రముఖ టీవీ నటి
- రాకాసి నర్సుకు 760 ఏళ్ల జైలు శిక్ష : అసలు ఏమైందంటే..!
- బీజేపీలో చేరిన ఢిల్లీ మాజీ కాంగ్రెస్ చీఫ్ అరవిందర్ సింగ్
- రాయ్బరేలి బరిలో రాహుల్.. వయనాడ్ ఓటర్ల ఫీలింగ్ ఇదే..!
- బాలుడి ఊపిరితిత్తుల్లోకి ఎల్ఈడీ బల్బు.. డాక్టర్లు ఏం చేశారంటే..
- చంద్రబాబు మేనిఫెస్టో మాయలు గుర్తున్నాయా?: సీఎం జగన్
- Tech Layoffs 2024: షాకింగ్ రిపోర్ట్: ఒక్క నెలలోనే 21 వేల టెకీలకు ఉద్వాసన
Advertisement