'మాకు సామాన్య భక్తులే విఐపిలు' | We prefer common devotees as VIPs , says Endowment minister of Andhra Pradesh Pydikondala Manikyala Rao | Sakshi
Sakshi News home page

'మాకు సామాన్య భక్తులే విఐపిలు'

Jun 19 2014 6:07 PM | Updated on Sep 2 2017 9:04 AM

'మాకు సామాన్య భక్తులే విఐపిలు'

'మాకు సామాన్య భక్తులే విఐపిలు'

తమకు సామాన్య భక్తులే విఐపిలని ఆంధ్రప్రదేశ్ దేవాదాయ శాఖ మంత్రి పి.మాణిక్యాల రావు గురువారం హైదరాబాద్ లో తెలిపారు.

తమకు సామాన్య భక్తులే విఐపిలని ఆంధ్రప్రదేశ్ దేవాదాయ శాఖ మంత్రి పి.మాణిక్యాల రావు గురువారం హైదరాబాద్లో తెలిపారు. రాష్ట్రంలోని దేవాదాయ భూ ములు లీజు వ్యవహారంపై సాధ్యమైనంత త్వరలో సమీక్ష నిర్వహిస్తామని వెల్లడించారు. దేవాదాయాలకు చెందిన ఆస్తులు ద్వారా ఆదాయం పెరిగే మార్గాలను అన్వేషిస్తామని చెప్పారు.   
 

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement