డివైడర్‌ను ఢీకొన్న కారు, ముగ్గురు మృతి | Three killed in road accident | Sakshi
Sakshi News home page

డివైడర్‌ను ఢీకొన్న కారు, ముగ్గురు మృతి

Jul 28 2014 8:32 AM | Updated on Aug 30 2018 3:58 PM

మెదక్ జిల్లా పఠాన్చెరు సమీపంలో జరిగిన రోడ్డు ప్రమాదంలో ముగ్గురు దుర్మరణం చెందారు. ఓ కారు అదుపు తప్పి డివైడర్...

హైదరాబాద్ : మెదక్ జిల్లా పఠాన్చెరు సమీపంలో జరిగిన రోడ్డు ప్రమాదంలో ముగ్గురు దుర్మరణం చెందారు. ఓ కారు అదుపు తప్పి డివైడర్ను ఢీకొనటంతో ఈ ప్రమాదం జరిగింది. మరొకరు తీవ్రంగా గాయపడ్డారు. మృతులు రాజేంద్ర నగర్ మండలం ఖానాపూర్కు చెందినవారుగా పోలీసులు గుర్తించారు. మద్యం మత్తులో కారును నడపటం వల్లే ఈ ప్రమాదం జరిగినట్లు సమాచారం. కాగా గాయపడిన వ్యక్తిని చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు.

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement