స్కూటీని ఢీకొన్న టిప్పర్ : బాలుడు మృతి | Teen dies in road accident | Sakshi
Sakshi News home page

స్కూటీని ఢీకొన్న టిప్పర్ : బాలుడు మృతి

May 14 2016 3:15 PM | Updated on Apr 7 2019 4:36 PM

ఎల్బీ నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని మన్సూరాబాద్‌లో స్కూటీని టిప్పర్ ఢీకొంది.

హైదరాబాద్ : ఎల్బీ నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని మన్సూరాబాద్‌లో స్కూటీని టిప్పర్ ఢీకొంది. శనివారం మధ్యాహ్నం జరిగిన ఈ ప్రమాదంలో శ్రీకాంత్ (14)  అనే బాలుడు తీవ్రంగా గాయపడి మృతి చెందాడు. స్కూటీపై ఉన్న వెంకటేష్ అనే మరో బాలుడికి తీవ్ర గాయాలు కావడంతో చికిత్స కోసం కామినేని ఆస్పత్రికి తరలించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement