హైదరాబాద్: మైనర్ల డ్రైవింగ్ పై వెస్ట్జోన్ ట్రాఫిక్ పోలీసులు దృష్టిసారించారు. బుధవారం సాయంత్రం 5 నుంచి 8 గంటల వరకు నిర్వహించిన స్పెషల్ డ్రైవ్లో 101 మంది మైనర్లు డ్రైవ్ చేస్తుండగా పట్టుబడ్డారు. ఎస్ఆర్నగర్ పోలీస్స్టేషన్ పరిధిలో 33 మంది, బేగంపేట్ పరిధిలో 40, పంజగుట్టలో 13, బంజారాహిల్స్లో 7, జూబ్లీహిల్స్లో 8 మందిని అదుపులోకి తీసుకున్నారు. అమీర్పేట్ మైత్రీవనం, సత్యం థియేటర్, ప్యారడైజ్, అమీర్పేట్, ఎంజే కాలేజ్, కేబీఆర్ పార్కు, జూబ్లీహిల్స్ రోడ్డునెంబర్-45, బంజారాహిల్స్ రోడ్డునెంబర్-12లోని వీఎల్సీసీ వద్ద ఆయా పోలీస్స్టేషన్ల సిబ్బంది స్పెషల్ డ్రైవ్ జరిపారు.
వాహనాలను సీజ్ చేసి చలాన్లను విధించారు. వారి తల్లిదండ్రులతో వారికి మూడు రోజుల పాటు కౌన్సెలింగ్ ఇవ్వనున్నట్లు ట్రాఫిక్ ఏసీపీ మసూం బాషా తెలిపారు. గురువారం నుంచి కౌన్సెలింగ్ ఉంటుందని పేర్కొన్నారు. తల్లిదండ్రులు మైనర్లచే వాహనాలు నడిపించవద్దని, అలా చేస్తే చట్టపరమైన చర్యలు తీసుకుంటామని తెలిపారు. మున్ముందు ఈ స్పెషల్ డ్రై వ్ కొనసాగుతుందన్నారు.
మైనర్ల డ్రైవింగ్పై స్పెషల్ డ్రైవ్
Published Wed, Jul 13 2016 10:48 PM
Advertisement
Advertisement
ఈనాడు సంస్థల ఛైర్మన్ రామోజీరావు కన్నుమూత
రాజీనామా చేసి వెళ్లిపోండి.. టీడీపీ కార్యకర్తల అల్టిమేటం
పట్టలేని సంతోషం.. మర్చిపోలేని విషాదం.. రెండూ ఈ నెలలోనే!
పిఠాపురం వర్మపై జనసేన దాడి
ఇదేం వ్యాధి..నిద్రలో షాషింగ్ చేయడమా..?
టీడీపీ యథేచ్ఛదాడులతో ఏపీలో ఆటవిక పరిస్థితులు: వైఎస్ జగన్
పాస్వర్డ్ మర్చిపోయాడు.. 11 ఏళ్ల తరువాత చూస్తే రూ. కోట్ల డబ్బు
T20 WC 2024: పాక్ను మట్టికరిపించిన అమెరికా జట్టులో సగం మంది మన వారే..!
ఈ రాశి వారికి ఆర్థిక పరిస్థితి అంతగా అనుకూలించదు
ముంబైలో భారీ వర్షం.. జనజీవనం అస్తవ్యస్తం
వరుస దాడులు..భయాందోళనలో ప్రజలు..
కొన్ని గంటల్లో 'కల్కి' ట్రైలర్.. ప్రీ రిలీజ్ ఈవెంట్ అక్కడేనా..?
చెలరేగిన విండీస్ బ్యాటర్లు.. పసికూన ముందు భారీ టార్గెట్
Gunshot: ఓడినా గెలిచాడు YS Jagan
బేగంపేటలో వ్యక్తి దారుణ హత్య..
ఈఎంఐల్లో లంచాలు
సెంట్రల్ క్యాబినెట్ లో తెలుగు రాష్ట్రాలకు పెద్దపీట
మహాత్మునికి నివాళులు అర్పించిన ప్రధాని మోదీ
తప్పక చదవండి
Advertisement