రూ.5కే భోజనం ప్రారంభించిన హోం మంత్రి | Rs. 5 meals programme inaugurated by Nayani Narsimha Reddy | Sakshi
Sakshi News home page

రూ.5కే భోజనం ప్రారంభించిన హోం మంత్రి

Aug 14 2015 3:15 PM | Updated on Oct 20 2018 5:05 PM

రూ.5కే భోజనం ప్రారంభించిన హోం మంత్రి - Sakshi

రూ.5కే భోజనం ప్రారంభించిన హోం మంత్రి

హైదరాబాద్ నగరంలోని బాగ్లింగంపల్లి, రామ్నగర్లో రూ. 5 కే భోజన పథకాన్ని తెలంగాణ హోం శాఖ మంత్రి నాయిని నర్సింహారెడ్డి శుక్రవారం ప్రారంభించారు.

హైదరాబాద్: హైదరాబాద్ నగరంలోని బాగ్లింగంపల్లి, రామ్నగర్లో రూ. 5 కే భోజన పథకాన్ని తెలంగాణ హోం శాఖ మంత్రి నాయిని నర్సింహారెడ్డి శుక్రవారం ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి నాయిని మాట్లాడుతూ... రూ. 5కే భోజనం అందిస్తున్న కేంద్రాల సంఖ్య నగరంలో 35కు చేరినట్లు చెప్పారు.

ఈ కార్యక్రమంలో మంత్రి నాయిని, ముషీరాబాద్ ఎమ్మెల్యే కె.లక్ష్మణ్, జీహెచ్ఎంసీ కమిషనర్ సోమేష్ కుమార్తోపాటు హరేకృష్ణ ఫౌండేషన్కు చెందిన స్వామి పాల్గొన్నారు. రూ. 5కే భోజనాన్ని   జీహెచ్ఎంసీ. హరేకృష్ణ ఫౌండేషన్ సంయుక్తం అందిస్తున్న సంగతి తెలిసిందే.  
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement