ఫ్యాక్షనిజాన్ని మళ్లీ తెరపైకి తెచ్చారు | Purandeswari comments on Narayan Reddy murder | Sakshi
Sakshi News home page

ఫ్యాక్షనిజాన్ని మళ్లీ తెరపైకి తెచ్చారు

May 22 2017 2:31 AM | Updated on Mar 29 2019 9:31 PM

ఫ్యాక్షనిజాన్ని మళ్లీ తెరపైకి తెచ్చారు - Sakshi

ఫ్యాక్షనిజాన్ని మళ్లీ తెరపైకి తెచ్చారు

వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ కర్నూలు జిల్లా పత్తికొండ ఇన్‌చార్జి నారాయణరెడ్డి హత్య అత్యంత దురదృష్ట కరమని, బీజేపీ

బీజేపీ నేత, మాజీ మంత్రి పురంధేశ్వరి

సాక్షి, హైదరాబాద్‌: వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ కర్నూలు జిల్లా పత్తికొండ ఇన్‌చార్జి నారాయణరెడ్డి హత్య అత్యంత దురదృష్ట కరమని, బీజేపీ నాయకురాలు, కేంద్ర మాజీ మంత్రి పురంధేశ్వరి అన్నారు. బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు ఆర్‌ కృష్ణయ్యతో ఆదివారం విద్యానగర్‌లో ఆమె భేటీ అయ్యారు. అనంతరం ఆమె విలేకరులతో మాట్లాడారు. కర్నూలులో సమసిపోయిందనుకున్న ఫ్యాక్షనిజాన్ని మళ్లీ తెర మీదకు తీసుకురావడం విచారకరమన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement