హైదరాబాద్ చేరుకున్న రాష్ట్రపతి | pranab mukherjee arrives to hyderabad | Sakshi
Sakshi News home page

హైదరాబాద్ చేరుకున్న రాష్ట్రపతి

Dec 18 2015 5:58 PM | Updated on Sep 4 2018 5:07 PM

భారత రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ శీతాకాలం విడిదికోసం హైదరాబాద్ విచ్చేశారు.

హైదరాబాద్: భారత రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ శీతాకాల విడిదికోసం హైదరాబాద్ విచ్చేశారు. శుక్రవారం సాయంత్రం రాష్ట్రపతి ప్రత్యేక విమానంలో హకీంపేట విమానాశ్రయానికి చేరుకున్నారు. ప్రణబ్కు తెలుగు రాష్ట్రాల గవర్నర్ నరసింహన్, తెలంగాణ ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్ రావు, మంత్రులు తదితరులు స్వాగతం పలికారు.

ఈ నెల 31వరకు హైదరాబాద్లోనే రాష్ట్రపతి బస చేయనున్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్ నిర్వహిస్తున్న అయుత చండీయాగానికి రాష్ట్రపతి హాజరు కానున్నారు. ఏపీ, కర్ణాటకలో జరిగే పలు కార్యక్రమాల్లో కూడా రాష్ట్రపతి పాల్గొంటారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement