పీఏసీ సమావేశం ప్రారంభం | pac meeting starts at telangana assembly | Sakshi
Sakshi News home page

పీఏసీ సమావేశం ప్రారంభం

Apr 30 2016 12:33 PM | Updated on Aug 11 2018 6:42 PM

చైర్‌పర్సన్ గీతారెడ్డి అధ్యక్షతన తెలంగాణ పబ్లిక్ అక్కౌంట్స్ కమిటీ సమావేశం ప్రారంభమైంది.

హైదరాబాద్: చైర్‌పర్సన్ గీతారెడ్డి అధ్యక్షతన తెలంగాణ పబ్లిక్ అక్కౌంట్స్ కమిటీ సమావేశం ప్రారంభమైంది. అసెంబ్లీలోని కమిటీ హాల్‌లో శనివారం జరుగుతున్న ఈ సమావేశంలో ముందుగా స్పీకర్ మధుసూదనాచారి ప్రసంగించారు. ఈ కార్యక్రమంలో అధికార ప్రతిపక్ష పార్టీలకు చెందిన ఎమ్మెల్యేలు జీవన్‌రెడ్డి, బాలరాజు, గంగుల కమలాకర్, రాములు నాయక్, జీవన్‌రెడ్డి, డాక్టర్ లక్ష్మణ్, ఎమ్మెల్సీ రాములు నాయక్ పాల్గొన్నారు.

Advertisement
 
Advertisement
Advertisement