పీఏసీ సమావేశం ప్రారంభం | pac meeting starts at telangana assembly | Sakshi
Sakshi News home page

పీఏసీ సమావేశం ప్రారంభం

Apr 30 2016 12:33 PM | Updated on Aug 11 2018 6:42 PM

చైర్‌పర్సన్ గీతారెడ్డి అధ్యక్షతన తెలంగాణ పబ్లిక్ అక్కౌంట్స్ కమిటీ సమావేశం ప్రారంభమైంది.

హైదరాబాద్: చైర్‌పర్సన్ గీతారెడ్డి అధ్యక్షతన తెలంగాణ పబ్లిక్ అక్కౌంట్స్ కమిటీ సమావేశం ప్రారంభమైంది. అసెంబ్లీలోని కమిటీ హాల్‌లో శనివారం జరుగుతున్న ఈ సమావేశంలో ముందుగా స్పీకర్ మధుసూదనాచారి ప్రసంగించారు. ఈ కార్యక్రమంలో అధికార ప్రతిపక్ష పార్టీలకు చెందిన ఎమ్మెల్యేలు జీవన్‌రెడ్డి, బాలరాజు, గంగుల కమలాకర్, రాములు నాయక్, జీవన్‌రెడ్డి, డాక్టర్ లక్ష్మణ్, ఎమ్మెల్సీ రాములు నాయక్ పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement