ఎన్‌ఎస్‌యూఐ కార్యకర్తల ధర్నా | NSUI leaders protests at hyderabad uppal stadium | Sakshi
Sakshi News home page

ఎన్‌ఎస్‌యూఐ కార్యకర్తల ధర్నా

May 29 2016 12:29 PM | Updated on Sep 4 2018 5:21 PM

నగరంలోని ఉప్పల్ స్టేడియం వద్ద ఎన్‌ఎస్‌యూఐ కార్యకర్తలు ఆదివారం ఉదయం ధర్నా చేపట్టారు.

హైదరాబాద్: నగరంలోని ఉప్పల్ స్టేడియం వద్ద ఎన్‌ఎస్‌యూఐ కార్యకర్తలు ఆదివారం ఉదయం ధర్నా చేపట్టారు. ఉప్పల్‌లోని రాజీవ్ గాంధీ అంతర్జాతీయ క్రికెట్ స్టేడియానికి రాజీవ్ గాంధీ పేరు మార్చొద్దంటూ నినాదాలు చేశారు. పరిస్థితి ఉద్రిక్తంగా మారడంతో ఎన్‌ఎస్‌యూఐ కార్యకర్తలను పోలీసులు అరెస్ట్ చేసి స్థానిక పోలీస్ స్టేషన్‌కు తరలించారు. దీంతో నిరసనల మధ్య స్డేడియంలో హైదరాబాద్ క్రికెట్ అసోషియేషన్(హెచ్‌సీఏ) సమావేశం ప్రారంభమైంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement