'హామీలు నెరవేర్చమంటే మంత్రులకు కోపం' | Miniters get angry asking about kapu promises, says mudragada padmanabham | Sakshi
Sakshi News home page

'హామీలు నెరవేర్చమంటే మంత్రులకు కోపం'

May 29 2016 7:46 PM | Updated on Jul 30 2018 7:57 PM

కాపులకు ఇచ్చిన హామీలను నెరవేర్చమని అడిగితే మంత్రులకు కోపం వస్తుందని కాపు ఉద్యమనేత ముద్రగడ పద్మనాభం చెప్పారు.

సికింద్రాబాద్‌: కాపులకు ఇచ్చిన హామీలను నెరవేర్చమని అడిగితే మంత్రులకు కోపం వస్తుందని కాపు ఉద్యమనేత ముద్రగడ పద్మనాభం చెప్పారు. ఆదివారం సికింద్రాబాద్‌లో కాపు నేతల ఆత్మీయ సభకు ముద్రగడ హాజరయ్యారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. చంద్రబాబు కాపులను చిన్నచూపు చూస్తున్నారని మండిపడ్డారు. ఇదే ఆఖరి పోరాటమన్నారు. హామీలను సాధించుకునే విషయంలో తాము వెనుకంజ వేసే ప్రసక్తే లేదని ముద్రగడ స్పష్టం చేశారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement