'హామీలు నెరవేర్చమంటే మంత్రులకు కోపం' | Miniters get angry asking about kapu promises, says mudragada padmanabham | Sakshi
Sakshi News home page

'హామీలు నెరవేర్చమంటే మంత్రులకు కోపం'

May 29 2016 7:46 PM | Updated on Jul 30 2018 7:57 PM

కాపులకు ఇచ్చిన హామీలను నెరవేర్చమని అడిగితే మంత్రులకు కోపం వస్తుందని కాపు ఉద్యమనేత ముద్రగడ పద్మనాభం చెప్పారు.

సికింద్రాబాద్‌: కాపులకు ఇచ్చిన హామీలను నెరవేర్చమని అడిగితే మంత్రులకు కోపం వస్తుందని కాపు ఉద్యమనేత ముద్రగడ పద్మనాభం చెప్పారు. ఆదివారం సికింద్రాబాద్‌లో కాపు నేతల ఆత్మీయ సభకు ముద్రగడ హాజరయ్యారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. చంద్రబాబు కాపులను చిన్నచూపు చూస్తున్నారని మండిపడ్డారు. ఇదే ఆఖరి పోరాటమన్నారు. హామీలను సాధించుకునే విషయంలో తాము వెనుకంజ వేసే ప్రసక్తే లేదని ముద్రగడ స్పష్టం చేశారు.
 

Advertisement
 
Advertisement
Advertisement