
నేడు హైదరాబాద్కు మీరాకుమార్
కాంగ్రెస్తోపాటు 18 రాజకీయ పక్షాల మద్దతు కలిగిన యూపీఏ అభ్యర్థి మీరాకుమార్ సోమవారం హైదరాబాద్కు రానున్నారు.
తరువాత బాబూ జగ్జీవన్రామ్ విగ్రహానికి నివాళులు అర్పిస్తారు. అనంతరం నాంపల్లిలోని ఎగ్జిబిషన్ సొసైటీ భవనంలో కాంగ్రెస్ నాయకులు, ఎమ్మెల్యేలు, ఎంపీలు, వామపక్ష పార్టీల నేతలు, వివిధ రంగాల ముఖ్యులు, మీడియా ప్రముఖులతో భేటీ అవుతారు. అక్కడే అందరితో కలసి మధ్యాహ్న భోజనం చేసి ఢిల్లీకి తిరుగు ప్రయాణమవుతారు.