విద్యానగర్ లో స్కూల్ వ్యాన్ బీభత్సం | man killed in school van accident | Sakshi
Sakshi News home page

విద్యానగర్ లో స్కూల్ వ్యాన్ బీభత్సం

Apr 1 2016 12:59 PM | Updated on Apr 3 2019 7:53 PM

నగరంలోని విద్యానగర్ లో ఓ స్కూల్ వ్యాను బీభత్సం సృష్టించింది. ఈ ఘటనలో ఓ వ్యక్తి మృతి చెందాడు.

హైదరాబాద్: నగరంలోని విద్యానగర్ లో ఓ స్కూల్ వ్యాను బీభత్సం సృష్టించింది. ఈ ఘటనలో ఓ వ్యక్తి మృతి చెందాడు. విద్యానగర్ బస్టాండ్ సమీపంలో శుక్ర వారం ఉదయం బస్సు కోసం ఎదురు చూస్తున్న వారిపై వేగంగా వచ్చిన స్కూల్ బస్సు దూసుకెళ్లింది. దీంతో  అక్కడున్న సాయి ప్రకాశ్ అనే యువకుడు అక్కడికక్కడే మృతి చెందాడు. సమాచారం అందుకున్న పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. మృతుడు కరీంనగర్ జిల్లాకు చెందిన వాడిగా గుర్తించారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement