‘2019 ఎన్నికలకు మోదీ సందేశమే నాంది’ | Mahasammelan meeting in Bandaru Dattatreya | Sakshi
Sakshi News home page

‘2019 ఎన్నికలకు మోదీ సందేశమే నాంది’

Aug 8 2016 2:34 AM | Updated on Aug 24 2018 2:17 PM

‘2019 ఎన్నికలకు మోదీ సందేశమే నాంది’ - Sakshi

‘2019 ఎన్నికలకు మోదీ సందేశమే నాంది’

మహాసమ్మేళన్ సభలో ప్రధాని మోదీ ఇస్తున్న సందేశమే వచ్చే ఎన్నికల్లో బీజేపీ గెలుపునకు నాంది అని కేంద్రమంత్రి బండారు దత్తాత్రేయ అన్నారు.

సాక్షి, హైదరాబాద్: మహాసమ్మేళన్ సభలో ప్రధాని మోదీ ఇస్తున్న సందేశమే వచ్చే ఎన్నికల్లో బీజేపీ గెలుపునకు నాంది అని కేంద్రమంత్రి బండారు దత్తాత్రేయ అన్నారు. మహాసమ్మేళన్ సభ స్ఫూర్తితో వచ్చే ఎన్నికల్లో తెలంగాణలో కచ్చితంగా అధికారంలోకి వచ్చి తీరుతామని ధీమా వ్యక్తం చేశారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement