భూ కుంభకోణంపై సీబీఐ విచారణ జరపాలి | Jeevan Reddy demanded a CBI inquiry into the Miyapur land scam. | Sakshi
Sakshi News home page

భూ కుంభకోణంపై సీబీఐ విచారణ జరపాలి

Jun 7 2017 2:13 AM | Updated on Sep 5 2017 12:57 PM

భూ కుంభకోణంపై సీబీఐ విచారణ జరపాలి

భూ కుంభకోణంపై సీబీఐ విచారణ జరపాలి

మియాపూర్‌ భూముల కుంభకోణంపై సీబీఐతో విచారణ జరిపించాలని సీఎల్పీ ఉపనేత జీవన్‌రెడ్డి డిమాండ్‌ చేశారు.

సీఎల్పీ ఉపనేత జీవన్‌రెడ్డి డిమాండ్‌
సాక్షి, హైదరాబాద్‌: మియాపూర్‌ భూముల కుంభకోణంపై సీబీఐతో విచారణ జరిపించాలని సీఎల్పీ ఉపనేత జీవన్‌రెడ్డి డిమాండ్‌ చేశారు.

మంగళవారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ.. సీబీఐ విచారణకు ఆదేశించడం ద్వారా సీఎం కేసీఆర్‌ తన సచ్ఛీలతను నిరూపించుకోవాలన్నారు. ఈ వ్యవహారంలో ముఖ్యమంత్రి కార్యాలయం ప్రమేయం ఉందని ఆరోపించారు. నయీం కేసులో శాసనమండలి వైస్‌ చైర్మన్‌ నేతి విద్యాసాగర్‌ పేరు ఎఫ్‌ఐఆర్‌లో ఉన్నా ఆయనపై ఎలాంటి చర్యలు తీసుకోలేదని విమర్శించారు.

Advertisement
 
Advertisement
Advertisement