ఎయిర్‌పోర్ట్‌లో బంగారం స్వాధీనం | Gold seized at the airport | Sakshi
Sakshi News home page

ఎయిర్‌పోర్ట్‌లో బంగారం స్వాధీనం

Sep 9 2017 6:51 AM | Updated on Sep 4 2018 5:29 PM

శంషాబాద్‌ ఎయిర్‌పోర్ట్‌లో కస్టమ్స్‌ అధికారులు దాదాపు కిలో బంగారాన్ని స్వాధీనం చేసుకున్నారు.

హైదరాబాద్‌: శంషాబాద్‌ ఎయిర్‌పోర్ట్‌లో కస్టమ్స్‌ అధికారులు దాదాపు కిలో బంగారాన్ని స్వాధీనం చేసుకున్నారు.  ఈ రోజు తెల్లవారు జామున అధికారులు శంషాబాద్‌ ఎయిర్‌పోర్ట్‌లో తనిఖీలు నిర్వహించారు.

ఓ దుబాయ్‌ ప్రయాణికుడి వద్ద నుంచి 932 గ్రాముల బంగారు బిస్కెట్లు స్వాధీనం చేసుకున్నారు.  దీని విలువ 29.19 లక్షలు ఉంటుందని అధికారులు తెలిపారు. అధికారులు నిందితుడిని అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement