తాగిన మైకంలో మిత్రుడి హత్య | Drunken man murder friend | Sakshi
Sakshi News home page

తాగిన మైకంలో మిత్రుడి హత్య

Jan 28 2015 12:08 AM | Updated on May 25 2018 2:06 PM

తాగినమైకంలో ఓ వ్యక్తి తన మిత్రుడినే హత్య చేశాడు.

హైదరాబాద్: తాగినమైకంలో ఓ వ్యక్తి తన మిత్రుడినే హత్య చేశాడు. ఫలక్నుమాలో ఈ దారుణం జరిగింది.ఓ మిత్రుడు తాగిన మత్తులో తన స్నేహితుడిని కత్తితో పొడిచాడు. అతను అక్కడికక్కడే మృతి చెందాడు.

మృతదేహాన్ని ఉస్మానియా ఆస్పత్రికి తరలించారు. విషయం తెలిసిన వెంటనే పోలీసులు అక్కడికి చేరుకొని సంఘటన వివరాలు సేకరిస్తున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement