శునక షోయగం | Dogs Show | Sakshi
Sakshi News home page

శునక షోయగం

Nov 11 2013 5:13 AM | Updated on Sep 29 2018 4:26 PM

ఆంధ్రప్రదేశ్ కెన్నెల్ క్లబ్ ఆధ్వర్యంలో నిర్వహించిన డాగ్ షోకు నగరంతోపాటు వివిధ రాష్ట్రాల నుంచి శునకాలు హాజరయ్యాయి. రాజ‘భౌ’గాన్ని ప్రదర్శించాయి.

ఆంధ్రప్రదేశ్ కెన్నెల్ క్లబ్ ఆధ్వర్యంలో నిర్వహించిన డాగ్ షోకు నగరంతోపాటు వివిధ రాష్ట్రాల నుంచి శునకాలు హాజరయ్యాయి. రాజ‘భౌ’గాన్ని ప్రదర్శించాయి.ఆదివారం జరిగిన ఈ కార్యక్రమానికి ఈస్ట్‌మారేడుపల్లిలోని జీహెచ్‌ఎంసీ క్రీడామైదానం వేదికయింది.ఉదయం ప్రారంభమైన ఈ కార్యక్రమం సాయంత్రం వరకు సాగింది.
7 గ్రూపులుగా నిర్వహించిన ఈ పోటీల్లో 35 రకాలకు చెందిన 253 శునకాలు పాల్గొన్నాయి. విన్యాసాలతో సందర్శకుల్ని ఆకట్టుకున్నాయి.  
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement