జలపాతంలో పడి హైదరాబాద్ వ్యక్తి మృతి | chaitanya died in kuntala waterfalls in adilabad district | Sakshi
Sakshi News home page

జలపాతంలో పడి హైదరాబాద్ వ్యక్తి మృతి

Aug 8 2015 3:06 PM | Updated on Sep 3 2017 7:03 AM

హైదరాబాద్ నగరానికి చెందిన ఓ వ్యక్తి ప్రమాదవశాత్తూ కుంటాల జలపాతంలో పడి మృతి చెందాడు.

ఆదిలాబాద్(కుంటాల): హైదరాబాద్ నగరానికి చెందిన ఓ వ్యక్తి ప్రమాదవశాత్తూ కుంటాల జలపాతంలో పడి మృతి చెందాడు. ఈ ఘటన ఆదిలాబాద్ జిల్లా నేరేడు గుండ్ల మండలంలో శనివారం చోటుచేసుకుంది. హైదరాబాద్‌లోని తార్నకకు చెందిన ఊటుకూరి చైతన్య(24), స్నేహితులతో కలసి జలపాతాన్ని చూసేందుకు వచ్చి ప్రమాదవశాత్తు కాలు జారిపడి మృతి చెందాడు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement