కార్పొరేట్ విద్యా సంస్థల్లో ఫీజుల నియంత్రణకు ప్రత్యేక చట్టం తేవాలని.. ఎంసెట్-2 పేపర్ లీకేజీకి బాధ్యులైన మంత్రులు, ఎంసెట్ కన్వీనర్, ఉన్నత విద్యామండలి చైర్మన్ రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తూ ఏబీవీపీ మంగళవారం రాష్ట్రవ్యాప్తంగా విద్యాసంస్థల బంద్కు పిలుపునిచ్చింది.
సాక్షి, హైదరాబాద్: కార్పొరేట్ విద్యా సంస్థల్లో ఫీజుల నియంత్రణకు ప్రత్యేక చట్టం తేవాలని.. ఎంసెట్-2 పేపర్ లీకేజీకి బాధ్యులైన మంత్రులు, ఎంసెట్ కన్వీనర్, ఉన్నత విద్యామండలి చైర్మన్ రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తూ ఏబీవీపీ మంగళవారం రాష్ట్రవ్యాప్తంగా విద్యాసంస్థల బంద్కు పిలుపునిచ్చింది.