కుషాయిగూడలో ఓ యువతిని దారుణంగా హత్య చేశారు.
హైదరాబాద్: కుషాయిగూడలో ఓ యువతిని దారుణంగా హత్య చేశారు. కొందరు దుండగులు 22 ఏళ్ల యువతిని హత్య చేశారు. వెంకటేశ్వర స్వామి ఆలయం సమీపంలో ఈ ఘటన జరిగింది.
విషయం తెలియగానే పోలీసులు రంగంలోకి దిగారు. హత్యపై దర్యాప్తు మొదలుపెట్టారు.