ఓరుగల్లులో వడదెబ్బతో ఏడుగురి మృతి | Seven members died of sunstroke in orugall | Sakshi
Sakshi News home page

ఓరుగల్లులో వడదెబ్బతో ఏడుగురి మృతి

Apr 20 2016 9:49 PM | Updated on Sep 3 2017 10:21 PM

వరంగల్ జిల్లాలో బుధవారం వడదెబ్బతో ఏడుగురు మృతిచెందారు.

వరంగల్: వరంగల్ జిల్లాలో బుధవారం వడదెబ్బతో ఏడుగురు మృతిచెందారు. మంగపేట మండలంలోని రాజుపేటకు చెందిన మోదుగు నాగమ్మ(90), చిట్యాల మండలం చల్లగరిగె గ్రామానికి చెందిన ఏరుకొండ మానస(17), ధర్మసాగర్ మండల కేంద్రానికి చెందిన బత్తిని రాధిక (12), రాయపర్తి మండలం మైలారం గ్రామానికి చెందిన రామగిరి సత్తెయ్య(52), చేర్యాల మండలం గురువన్నపేటకు చెందిన మకిలి రామయ్య (65), వరంగల్ నగరంలోని 2వ డివిజన్ మొగిలిచర్లకు చెందిన సిద్దని ఐలయ్య(60), మానుకోట శివారు కొండపల్లి గోపాల్‌రావునగర్ కాలనీకి చెందిన జక్కుల బుచ్చమ్మ (45) మృతిచెందారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement