'15 ను బ్లాక్‌డే గా జరుపుకోవాలి' | maoists called black day on august 15 | Sakshi
Sakshi News home page

'15 ను బ్లాక్‌డే గా జరుపుకోవాలి'

Aug 14 2015 12:45 PM | Updated on Sep 19 2019 2:50 PM

స్వాతంత్ర్య దినోత్సవం ను బ్లాక్‌ డేగా జరుపుకోవాలని మావోయిస్టులు పిలుపునిచ్చారు.

విశాఖ: స్వాతంత్ర్య దినోత్సవం ను బ్లాక్‌ డేగా జరుపుకోవాలని మావోయిస్టులు పిలుపునిచ్చారు. ఈ మేరకు విశాఖ జిల్లా గూడెంకొత్తవీధి మండలం తీములబంద గ్రామంలో నల్లజెండాలను ఎగురవేశారు. శుక్రవారం గాలెకొండ ఏరియా కమిటీ పేరుతో గ్రామంలో నల్లజెండాలు వెలిశాయి. సమాచారం అందుకున్న పోలీసులు విచారణ చేస్తున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement