'పలుకుబడి ఉంటే ప్యాకేజీ ఇప్పించండి' | ' if you have reputaion, Bring the package for telangana' | Sakshi
Sakshi News home page

'పలుకుబడి ఉంటే ప్యాకేజీ ఇప్పించండి'

Jan 4 2016 3:12 PM | Updated on Mar 29 2019 9:31 PM

బీజేపీ నేతలు బండారు దత్తాత్రేయ, కిషన్ రెడ్డిలకు కేంద్రంలో పలుకుబడి ఉంటే.. తెలంగాణకు ప్యాకేజీ ఇప్పించాలని టీఆర్ఎస్ ఎంపీ కవిత సవాల్ చేశారు.

బీజేపీ నేతలు బండారు దత్తాత్రేయ, కిషన్ రెడ్డిలకు కేంద్రంలో పలుకుబడి ఉంటే.. తెలంగాణకు ప్యాకేజీ ఇప్పించాలని టీఆర్ఎస్  ఎంపీ కవిత సవాల్ చేశారు. సోమవారం ఆమె హైదరాబాద్ నగరం లో పర్యటించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. తెలంగాణ రాష్ట్రాన్ని బీజేపీ నిర్లక్ష్యం చేస్తోందని ఆరోపించారు. తాము మాటలు చెప్పమని.. చేసి చూపిస్తామని పరోక్షంగా బీజేపీ నేతలను ఎద్దేవా చేశారు. బీజేపీ నేతలకు కేంద్రంలో అంత పలుకు బడి ఉంటే.. తెలంగాణ అభివృధ్ది కోసం రూ.20 వేల కోట్ల ప్యాకేజీ ఇప్పించాలని డిమాండ్ చేశారు. కాగా.. రానున్న జీహెచ్ ఎంసీ ఎన్నికలకు తమ పార్టీ కార్యకర్తలు సర్వ సన్నద్దంగా ఉన్నారని తెలిపారు.



 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement