అందరూ నా వెనకున్న ఆస్తినే చూశారు.. | Story Behind An Old Man Who Offered 50 Lakhs To Indian Army | Sakshi
Sakshi News home page

అందరూ నా వెనకున్న ఆస్తినే చూశారు..

Nov 13 2019 5:09 PM | Updated on Nov 13 2019 7:58 PM

Story Behind  An Old Man Who Offered 50 Lakhs To Indian Army - Sakshi

ఆయన సంపన్నుడేం కాదు.. కష్టపడితేనే కడుపు నిండుతుంది. కానీ సమాజ శ్రేయస్సును కోరుకున్నాడు. జీవితమంతా గడిపింది చిరు వ్యాపారిగానే.. కానీ గుణంలో మాత్రం భారీ ఉదారతను చాటుకున్నారు.. జీవితమంతా కష్టపడి సంపాదించిన 50 లక్షల రూపాయాలను భారత సైన్యానికి అందించారు. అందరూ ఉన్నా ఎవరూ లేని అనాథలా బతుకుతున్నారు. 77 ఏళ్ల వయస్సులో వృద్దాశ్రమంలో కాలం వెళ్లదీస్తున్నారు. ఇంతకీ ఎవరాయన? ఆయన కొచ్చిన కష్టం ఏంటి? తెలియాలంటే కింది వీడియోని క్లిక్‌ చేయండి. 

సాక్షిప్రతినిధులు 
బత్తిన ధర్మయ్య గౌడ్‌ (మఠంపల్లి), కీత రామనాధం (హుజూర్‌నగర్‌ రూరల్)

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement