ఆచంట, పాలకొల్లు వైఎస్సార్‌సీపీ అభ్యర్థులు.. | Ysr congress party declares candidates for Achanta, Palakollu constituency | Sakshi
Sakshi News home page

ఆచంట, పాలకొల్లు వైఎస్సార్‌సీపీ అభ్యర్థులు..

Apr 16 2014 2:38 AM | Updated on May 25 2018 9:12 PM

పశ్చిమగోదావరి జిల్లాలోని ఆచంట, పాలకొల్లు అసెంబ్లీ స్థానాలకు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులను ఖరారు చేసింది.

సాక్షి, హైదరాబాద్: పశ్చిమగోదావరి జిల్లాలోని ఆచంట, పాలకొల్లు అసెంబ్లీ స్థానాలకు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులను ఖరారు చేసింది. ఆచంట నుంచి ముదునూరు ప్రసాదరాజు, పాలకొల్లు అసెంబ్లీ నియోజకవర్గం నుంచి మేకా శేషుబాబు పేర్లను పార్టీ అధ్యక్షుడు జగన్‌మోహన్‌రెడ్డి ఖరారు చేసినట్టు పార్టీ మంగళవారం ఒక ప్రకటనలో వెల్లడించింది. ఈ రెండు స్థానాలకు అభ్యర్థులను ప్రకటించడంతో ఆ పార్టీ మొత్తంగా 172 స్థానాలకు అభ్యర్థులను ప్రకటించినట్టయింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement