
యువత భక్తి భావంతో మెలగాలి
యాదగిరిగుట్ట: యువత భక్తి భావాన్ని పెంపొందించుకోవాలని భువనగిరి ఎంపీ బూర నర్సయ్యగౌడ్ అన్నారు. యాదగిరిగుట్ట పట్టణంలోని ప్రశాంత్నగర్లో ఏర్పాటు చేసిన మహాగణేశుడి మండపం వద్ద ఎంపీ శనివారం పూజలు చేశారు.
Sep 10 2016 8:23 PM | Updated on Sep 4 2017 12:58 PM
యువత భక్తి భావంతో మెలగాలి
యాదగిరిగుట్ట: యువత భక్తి భావాన్ని పెంపొందించుకోవాలని భువనగిరి ఎంపీ బూర నర్సయ్యగౌడ్ అన్నారు. యాదగిరిగుట్ట పట్టణంలోని ప్రశాంత్నగర్లో ఏర్పాటు చేసిన మహాగణేశుడి మండపం వద్ద ఎంపీ శనివారం పూజలు చేశారు.