ఇక విద్యపై సంపూర్ణ దృష్టి | we will consontrate on education: trs | Sakshi
Sakshi News home page

ఇక విద్యపై సంపూర్ణ దృష్టి

Jul 26 2015 7:59 PM | Updated on Sep 3 2017 6:13 AM

ఇక నుంచి పాఠశాల, కాలేజీ, యూనివర్సిటీల్లో పటిష్టత తెలంగాణ ప్రభుత్వ ధ్యేయమని కడియం శ్రీహరి అన్నారు.

హైదరాబాద్: ఇక నుంచి పాఠశాల, కాలేజీ, యూనివర్సిటీల్లో పటిష్టత తెలంగాణ ప్రభుత్వ ధ్యేయమని కడియం శ్రీహరి అన్నారు. ఇప్పటికే ప్రభుత్వ జూనియర్ కళాశాలల్లో లక్షా 40 వేలమంది విద్యార్థులు చదువుతున్నారని చెప్పారు. ఉచిత విద్య ద్వారా ఈ సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉందని చెప్పారు. కాలేజీల్లో మౌలిక సదుపాయాల కోసం రూ.140 కోట్లు కేటాయించామని చెప్పారు. వచ్చే ఏడాది నుంచి కేజీ టు పీజీ ప్రారంభిస్తామని స్పష్టం చేశారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement