ఈతకు వెళ్లి ఇద్దరు యువకులు గల్లంతు | Two young men who went swimming displaced | Sakshi
Sakshi News home page

ఈతకు వెళ్లి ఇద్దరు యువకులు గల్లంతు

Sep 16 2016 6:04 PM | Updated on Sep 4 2017 1:45 PM

ఈతకు వెళ్లిన ఇద్దరు యువకులు నీట మునిగి గల్లంతయ్యారు.

ఈతకు వెళ్లిన ఇద్దరు యువకులు నీట మునిగి గల్లంతయ్యారు. ఈ సంఘటన ఖమ్మం రూరల్ మండలం ఆరెంపుల గ్రామంలో శుక్రవారం చోటుచేసుకుంది. గ్రామానికి చెందిన ఇద్దరు యువకులు శివారులోని చెరువులో ఈత కొట్టడానికి వెళ్లి.. ప్రమాదవశాత్తు నీట మునిగి గల్లంతయ్యారు. విషయం తెలుసుకున్న గ్రామస్థులు వారి కోసం గాలింపు చర్యలు చేపడుతున్నారు.

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement