రెండు లారీలు ఢీ : ఇద్దరికి తీవ్రగాయాలు | Two people injured in lorry accident | Sakshi
Sakshi News home page

రెండు లారీలు ఢీ : ఇద్దరికి తీవ్రగాయాలు

Jul 16 2016 11:25 AM | Updated on Sep 4 2017 5:01 AM

ప్రకాశం జిల్లా బెస్తవారిపేట మండలం పెంచికలపాడు వద్ద ఒంగోలు - నంద్యాల రహదారిపై శనివారం రెండు లారీలు ఢీకొన్నాయి.

ఒంగోలు :  ప్రకాశం జిల్లా బెస్తవారిపేట మండలం పెంచికలపాడు వద్ద ఒంగోలు - నంద్యాల రహదారిపై శనివారం రెండు లారీలు ఢీకొన్నాయి. ఈ ఘటనలో అలి, మస్తాన్ అనే ఇద్దరు వ్యక్తులు గాయపడ్డారు. స్థానికులు వెంటనే స్పందించి.. పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు ఘటన స్థలానికి చేరుకుని ... 108 సహాయంతో వారిని  గిద్దలూరు ప్రభుత్వాసుపత్రికి తరలించారు. వారిలో ఒకరి పరిస్థితి విషమంగా ఉందని వైద్యులు వెల్లడించారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement