సాక్షి, రంగారెడ్డి జిల్లా: జిల్లాలో కొత్తగా ఏర్పాటు చేసిన పట్టణ ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో సిబ్బంది నియామకానికి సంబంధించి ఈనెల 19న శివరాంపల్లిలోని డీఎంహెచ్ఓ కార్యాలయంలో కౌన్సెలింగ్ నిర్వహించనున్నట్లు వైద్య, ఆరోగ్య శాఖ అధికారి భానుప్రకాష్ ఒక ప్రకటనలో తెలిపారు. ఏడు మెడికల్ ఆఫీసర్ పోస్టులు, ఆరు స్టాఫ్నర్స్, నాలుగు ఫా ర్మాసిస్టు, ఒక ల్యాబ్టెక్నీషియన్, నాలు గు ఏఎన్ఎం, మూడు అకౌంటెంట్ పో స్టులు భర్తీ చేస్తామన్నారు. తాత్కాలికం గా ఎంపికైన వారి వివరాలు జిల్లా వెబ్సైట్లో పెట్టామన్నారు. ఆయా అభ్యర్థులు ఉదయం 11 గంటలకల్లా డీఎంహెచ్ఓ కార్యాలయంలో అన్ని ఒరిజినల్ ధ్రువీకరణపత్రాలతో హాజరు కావాలన్నారు.
డీఎంహెచ్ఓలో ఔట్సోర్సింగ్ ఉద్యోగాలకు నేడు కౌన్సెలింగ్
Published Sun, Jul 17 2016 10:48 PM
Advertisement
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధర్వంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
తప్పక చదవండి
- పట్టభద్రుల ఎమ్మెల్సీ బీఆర్ఎస్ అభ్యర్థిగా ఏనుగుల రాకేశ్రెడ్డి
- దశ దిశ మార్చే విజన్ అంటే ఇదే కదా!
- రేవంత్ ప్రచారం చేయకుండా నిషేధించాలి
- నేడు 4 చోట్ల సీఎం రేవంత్ ప్రచారం
- వరల్డ్కప్కు వెస్టిండీస్ జట్టు ప్రకటన.. విధ్వంసకర ఆటగాళ్లకు ఛాన్స్
- గుర్తుపట్టలేనంతగా మారిపోయిన టాలీవుడ్ స్టార్ హీరోయిన్
- ICC: నంబర్ వన్గా ఆసీస్.. అందులో మాత్రం టీమిండియానే టాప్
- కోర్టు పెండింగ్లో ఉన్న కేసు గురించి ఎలా మాట్లాడతారు?
- మద్యం పాలసీ కేసు.. మనీష్ సిసోడియాకు ఊరట
- ‘రాహుల్, లాలూ యాదవ్ పేరుందని పోటీ చేయకుండా ఆపలేం’
Advertisement