నీటి సంపులో పడి చిన్నారి మృతి | the child lying dead in the water | Sakshi
Sakshi News home page

నీటి సంపులో పడి చిన్నారి మృతి

Jun 19 2016 5:23 PM | Updated on Aug 29 2018 4:18 PM

ఏడాది వయసున్న చిన్నారి నీటి సంపులో పడి ప్రాణాలు కోల్పోయింది.

ఏడాది వయసున్న చిన్నారి నీటి సంపులో పడి ప్రాణాలు కోల్పోయింది. నల్లగొండ జిల్లా శాలిగౌరారం మండలం శాలిలింగోటం గ్రామంలో ఆదివారం ఈ విషాదం చోటు చేసుకుంది. బత్తుల రేణుక(1) అనే పాపను తల్లిదండ్రులు తమ ఇంటి దగ్గరే వదిలేసి కూలీ పనులకు వెళ్లారు. ఇంటి పక్కనున్న వారికి అప్పగించి వెళ్లగా... పాప ప్రమాదవశాత్తూ సంపులో పడి మృతి చెందింది.
 

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement