నీటి సంపులో పడి చిన్నారి మృతి | the child lying dead in the water | Sakshi
Sakshi News home page

నీటి సంపులో పడి చిన్నారి మృతి

Jun 19 2016 5:23 PM | Updated on Aug 29 2018 4:18 PM

ఏడాది వయసున్న చిన్నారి నీటి సంపులో పడి ప్రాణాలు కోల్పోయింది.

ఏడాది వయసున్న చిన్నారి నీటి సంపులో పడి ప్రాణాలు కోల్పోయింది. నల్లగొండ జిల్లా శాలిగౌరారం మండలం శాలిలింగోటం గ్రామంలో ఆదివారం ఈ విషాదం చోటు చేసుకుంది. బత్తుల రేణుక(1) అనే పాపను తల్లిదండ్రులు తమ ఇంటి దగ్గరే వదిలేసి కూలీ పనులకు వెళ్లారు. ఇంటి పక్కనున్న వారికి అప్పగించి వెళ్లగా... పాప ప్రమాదవశాత్తూ సంపులో పడి మృతి చెందింది.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement