
‘హరిత’ మొక్కలపై విద్యార్థులతో సర్వే
హరితహారంలో భాగంగా 40 వేల మొక్కలు నాటిన 150 గ్రామపంచాయతీల్లో గిరిరాజ్ డిగ్రీ, పీజీ విద్యార్థులతో క్షేత్ర స్థాయి పరిశీలన జరిపించనున్నట్లు కలెక్టర్ యోగితారాణా వెల్లడించారు.
- కలెక్టర్ యోగితారాణా వెల్లడి
- గ్రామాల్లో పర్యటించనున్న జీజీ కాలేజీ స్టూడెంట్స్
- నాటిన మొక్కలు, కంచె ఏర్పాట్లపై పరిశీలన