కొనసాగుతున్న సెకండ్ ఏఎన్ఎంల సమ్మె
పరిగి: సమస్యలు వెంటనే పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ చేపట్టిన సెకండ్ ఏఎన్ఎంల సమ్మె 15వ రోజుకు చేరుకుంది. సోమవారం మండల పరిషత్ కార్యాలయం ఎదుట కొనసాగించారు. ఒంటి కాలుపై నిలబడి నిరసన తెలిపారు. ఈ సందర్భగా ఆ సంఘం నాయకులు మాట్లాడుతూ ..10వ పీఆర్సీ ప్రకారం రూ. 21300 కనీస వేతనం ఇవ్వాలన్నారు. ప్రభుత్వం ఇచ్చిన ఎన్నికల హామీ మేరకు తమ విధులను వెంటనే క్రమబద్ధీకరించాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వం స్పందించి తమ సమస్యలు పరిష్కరించే వరకూ సమ్మెను కొనసాగిస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఆ సంఘం నాలుగు మండలాల సెకండ్ ఏఎన్ఎంలు, సీఐటీయూ నాయకులు పాల్గొన్నారు.
15వ రోజుకు చేరిన సమ్మె
Published Mon, Aug 1 2016 5:07 PM
Advertisement
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
తప్పక చదవండి
- అదిరిపోయిన అందాలు.. తృప్తి అలా ఆయేషా ఇలా!
- ఓటుకు నోటు..అజిత్ పవార్ వర్గంపై నాన్ కాగ్నిజబుల్ కేసు నమోదు
- తెలంగాణ: రైతుబంధుకు ‘ఈసీ’ బ్రేక్
- ‘చార్ సౌ పార్’ ఎందుకంటే... క్లారిటీ ఇచ్చిన ప్రధాని
- దేశంలో పెరిగిన బంగారం ధరలు.. ఎంతంటే?
- 'పుష్ప' వల్ల నాకు ఎలాంటి లాభం లేదు: ఫహాద్
- PK: అన్నయ్య ప్రచారం చేస్తే తప్ప గెలవలేడా?
- రోహిత్కు ఇంగ్లిష్ రాదు.. ఏడిపించేవాళ్లం.. కానీ: యువీ
- తుప్పు పట్టిన సైకిల్లో మిగిలింది బెల్ మాత్రమే: సీఎం జగన్
- LS Elections: కొనసాగుతున్న మూడో విడత పోలింగ్.. ఓటింగ్ శాతం ఎంతంటే..
Advertisement