ఆచార్యా .. ఇది తగునా? | sku professors in paritala ravi death anniversary | Sakshi
Sakshi News home page

ఆచార్యా .. ఇది తగునా?

Jan 24 2017 10:22 PM | Updated on Nov 6 2018 5:13 PM

ఆచార్యా .. ఇది తగునా? - Sakshi

ఆచార్యా .. ఇది తగునా?

సమాజంలో ఆదర్శప్రాయమైన, గౌరవప్రదమైన అధ్యాపక వృత్తిలో ఉన్న వారు వీరు. దీనికి తోడు వర్సిటీ అత్యున్నతాధికారులు.

ఎస్కేయూ : సమాజంలో ఆదర్శప్రాయమైన, గౌరవప్రదమైన అధ్యాపక వృత్తిలో ఉన్న వారు వీరు. దీనికి తోడు వర్సిటీ అత్యున్నతాధికారులు. బాధ్యతాయుతమైన వృత్తిలో ఉంటూ రాజకీయ నేతల వర్ధంతి కార్యక్రమాలకు హాజరుకావడం పలు విమర్శలకు తావిస్తోంది. వర్సిటీ ప్రధాన ద్వారం వద్ద మంగళవారం పరిటాల రవి వర్ధంతి కార్యక్రమాలను టీఎన్‌ఎస్‌ఎఫ్‌ ఆధ్వర్యంలో నిర్వహించారు.

ఎస్కేయూ ఉన్నతాధికారులు రాజును మించిన రాజభక్తిని ప్రదర్శించారు. తెలుగుదేశం పార్టీ నాయకుల్లాగా ప్రసంగాలతో హోరెత్తించారు. ఎస్కేయూ రెక్టార్‌ ఆచార్య జి.శ్రీధర్, రిజిస్ట్రార్‌ ఆచార్య వెంకటరమణ, సైన్స్‌ కళాశాల ప్రిన్సిపల్‌ ఆచార్య వి.రంగస్వామి వర్సిటీ ఉన్నతాధికారులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement