గుర్రం జాషువాకు వైఎస్‌ జగన్‌ నివాళులు | YS Jagan Pays Tribute To Gurram Jashuva On His Death Anniversary | Sakshi
Sakshi News home page

గుర్రం జాషువాకు వైఎస్‌ జగన్‌ నివాళులు

Jul 24 2026 10:51 AM | Updated on Jul 24 2026 11:08 AM

YS Jagan Pays Tribute To Gurram Jashuva On His Death Anniversary

సాక్షి, తాడేపల్లి: నేడు మహాకవి గుర్రం జాషువా వర్ధంతి. ఈ సందర్బంగా వైఎస్సార్‌సీపీ అధినేత వైఎస్‌ జగన్‌.. జాషువాకు నివాళులు అర్పించారు. వైఎస్‌ జగన్‌ ట్విట్టర్‌ వేదికగా..‘అణగారిన వర్గాల ఆవేదనను అక్షరాల్లో ఆవిష్కరించి, సమానత్వం, ఆత్మగౌరవం, మానవీయ విలువల కోసం తన చివరి శ్వాస వరకు అక్షర పోరాటం సాగించిన మహాకవి గుర్రం జాషువా. కాలం మారినా ఆయన ఆలోచనలు, ఆయన సాహిత్యం సమాజానికి చైతన్యాన్ని, సమానత్వానికి స్ఫూర్తిని అందిస్తూనే ఉన్నాయి. గుర్రం జాషువా వర్ధంతి సందర్భంగా ఆ మహనీయునికి నివాళులు’ అని పోస్టు చేశారు.

 

 

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement