తిరుమల అతిథి గృహంలో 2 లక్షలు చోరీ | robbery At Tirumala sunnidhanam guestgouse | Sakshi
Sakshi News home page

తిరుమల అతిథి గృహంలో 2 లక్షలు చోరీ

Dec 15 2016 9:37 AM | Updated on Aug 30 2018 5:27 PM

చిత్తూరు జిల్లా తిరుమల అతిథి గృహంలో చోరీ జరిగింది.

తిరుమల: చిత్తూరు జిల్లా తిరుమల అతిథి గృహంలో చోరీ జరిగింది. కర్నూలుకు చెందిన భక్తులు సన్నిధానం అతిథిగృహంలో బుధవారం రాత్రి బస చేశారు. గురువారం ఉదయం గదికి తాళం వేసి టిఫిన్ చేసేందుకు బయటకు వెళ్లారు. గంట తర్వాత తిరిగి వచ్చేసరికి వారు ఉన్న గది తాళం పగలగొట్టి ఉంది.

అతిథిగృహం గదిలో ఉంచిన రూ.2 లక్షల నగదు కనిపించలేదు. దీంతో బాధితులు వెంటనే తిరుమల పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు సీసీ ఫుటేజిలను పరిశీలిస్తున్నారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement