మాలమహానాడు రాష్ట్ర అధ్యక్షుడిగా రాజేందర్‌రావు | Rajendar elected mala mahanadu state president | Sakshi
Sakshi News home page

మాలమహానాడు రాష్ట్ర అధ్యక్షుడిగా రాజేందర్‌రావు

Oct 3 2016 12:46 AM | Updated on Sep 4 2017 3:55 PM

మాల మహానాడు రాష్ట్ర అధ్యక్షుడిగా నక్క రాజేందర్‌రావును నియమించినట్లు జాతీయ చీఫ్‌ అడ్వయిజర్‌ వి.ఎల్‌.రాజు, జాతీయ అధ్యక్షుడు వల్లం సురేష్‌ తెలిపారు.

న్యూశాయంపేట : మాల మహానాడు రాష్ట్ర అధ్యక్షుడిగా నక్క రాజేందర్‌రావును నియమించినట్లు జాతీయ చీఫ్‌ అడ్వయిజర్‌ వి.ఎల్‌.రాజు, జాతీయ అధ్యక్షుడు వల్లం సురేష్‌ తెలిపారు.
 
ఈమేరకు నియామకపత్రాన్ని ఆదివారం రాజేందర్‌రావుకు అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మాలల హక్కుల సాధన కోసం పోరాడతానని తెలిపారు. త్వరలో రాష్ట్ర వ్యాప్తంగా పర్యటించి అన్ని జిల్లాల్లో సమావేశాలు నిర్వహించి కమిటీలు వేస్తామన్నారు. తన నియామకానికి సహకరించిన నాయకులకు రాజేందర్‌రావు కృతజ్ఞతలు తెలిపారు.
 
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement