
మునిగిన పుష్కరఘాట్లు
మండలంలోని కోటిలింగాలలో గోదావరి ఆదిపుష్కరాల కోసం ఏడాది క్రితం నిర్మించిన పుష్కర ఘాట్లు వరద నీటిలో శుక్రవారం పూర్తిగా మునిగిపోయాయి. అంత్యపుష్కరాలు సమీపిస్తున్న తరుణంలో పెద్ద సంఖ్యలో భక్తులు కోటిలింగాలకు చేరుకుంటున్నారు.
Jul 29 2016 7:34 PM | Updated on Sep 4 2017 6:57 AM
మునిగిన పుష్కరఘాట్లు
మండలంలోని కోటిలింగాలలో గోదావరి ఆదిపుష్కరాల కోసం ఏడాది క్రితం నిర్మించిన పుష్కర ఘాట్లు వరద నీటిలో శుక్రవారం పూర్తిగా మునిగిపోయాయి. అంత్యపుష్కరాలు సమీపిస్తున్న తరుణంలో పెద్ద సంఖ్యలో భక్తులు కోటిలింగాలకు చేరుకుంటున్నారు.