రంగారెడ్డి జిల్లాను యధావిధిగా ఉంచాలని రాస్తారోకో నిర్వహించారు.
రంగారెడ్డి జిల్లాను 19 మండలాలలతో యధావిధిగా ఉంచాలని డిమాండ్ చేస్తూ కెరివి గ్రామానికి చెందిన వందలాది మంది ప్రజలు బుధవారం ఉదయం రాస్తారోకో నిర్వహించారు. తాండూరు- హైదరాబాద్ మార్గంలో రాస్తారోకో నిరివహించడంతో వాహనాల రాకపోకలు స్తంభించాయి.