'కాల్ డేటా వివరాలు ఇప్పించండి' | please order to that give call deta to us: ag venugopalarao | Sakshi
Sakshi News home page

'కాల్ డేటా వివరాలు ఇప్పించండి'

Jul 17 2015 4:56 PM | Updated on Sep 3 2017 5:41 AM

ఫోన్ ట్యాపింగ్ కేసులో విజయవాడ చీఫ్ మెట్రో పాలిటన్ మేజిస్ట్రేట్ కోర్టులో వాదనలు ముగిశాయి.

విజయవాడ: ఫోన్ ట్యాపింగ్ కేసులో విజయవాడ చీఫ్ మెట్రో పాలిటన్ మేజిస్ట్రేట్ కోర్టులో వాదనలు ముగిశాయి. ఈ సందర్భంగా సిట్ తరుపున అడ్వకేట్ జనరల్ వేణుగోపాలరావు వాదనలు వినిపించారు. సీఆర్ పీసీ 174 కింద కాల్ డేటాను ఇవ్వాలని టెలికాం ఆపరేటర్లను ఆదేశించాల్సిందిగా ఆయన కోర్టును కోరారు. అయితే, కాల్ డేటా వివరాలను వెల్లడించడం చట్ట విరుద్ధమవుతుందని టెలికాం ఆపరేటర్లు వాదించారు. ఇరు పక్షాల వాదనలు విన్న న్యాయమూర్తి తీర్పును రిజర్వులో పెట్టారు.

Advertisement
 
Advertisement
Advertisement