రోడ్డు ప్రమాదంలో వ్యక్తి మృతి | one died in a car and bike collisioned incident | Sakshi
Sakshi News home page

రోడ్డు ప్రమాదంలో వ్యక్తి మృతి

Dec 14 2016 10:11 PM | Updated on Aug 30 2018 4:10 PM

బైక్‌ను ఓ కారు ఢీకొన్న ఘటనలో ఓ వ్యక్తి మృతిచెందాడు.

హైదరాబాద్: బైక్‌ను ఓ కారు ఢీకొన్న ఘటనలో ఓ వ్యక్తి మృతిచెందాడు. ఈ ఘటన హయత్‌నగర్ మండలం కొహెడలో బుధవారం రాత్రి చోటుచేసుకుంది. అతివేగంగా వెళ్తున్న కారు, బైక్‌ను ఢీకొనగా సిద్ధయ్య అనే వ్యక్తి మృతిచెందింది. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలానికి చేరుకుని కారు డ్రైవర్‌ను అదుపులోకి తీసుకున్నారు. మరిన్న వివరాలు తెలియాల్సి ఉంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement