శ్రీవారి దర్శనానికి 3 గంటలు | normal rush in tirumala | Sakshi
Sakshi News home page

శ్రీవారి దర్శనానికి 3 గంటలు

Dec 19 2016 7:43 AM | Updated on Sep 4 2017 11:07 PM

శ్రీవారి దర్శనానికి 3 గంటలు

శ్రీవారి దర్శనానికి 3 గంటలు

తిరుమలలో భక్తుల రద్దీ తగ్గింది.

తిరుమల: తిరుమలలో భక్తుల రద్దీ తగ్గింది. వెంకన్న సర్వ దర్శనానికి 3 గంటల సమయం పడుతోంది. ప్రత్యేక ప్రవేశ దర్శనానికి 2 గంటల సమయం పడుతుండగా కాలి నడక భక్తులకు 3 గంటల సమయం పడుతోంది. రెండు కంపార్టుమెంట్లలో భక్తులు వేచి ఉన్నారు.

ఆదివారం 78,752మంది భక్తులు శ్రీవారిని దర్శించుకోగా 30,424మంది తలనీలాలు సమర్పించారు. ఆదాయం రూ.2.67 కోట్లు వచ్చింది. శ్రీవారిని దర్శించుకున్నవారిలో ఎక్కువమంది అయ్యప్పస్వామి భక్తులే ఉన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement