తిరుమలలో సాధారణ రద్దీ | normal crowd in tirumala | Sakshi
Sakshi News home page

తిరుమలలో సాధారణ రద్దీ

Mar 18 2017 8:00 AM | Updated on Sep 5 2017 6:26 AM

తిరుమలలో సాధారణ రద్దీ

తిరుమలలో సాధారణ రద్దీ

తిరుమలలో భక్తుల రద్దీ సాధారణంగా ఉంది.

తిరుమల: తిరుమలలో భక్తుల రద్దీ సాధారణంగా ఉంది. కలియుగ దైవం శ్రీ వెంకటేశ్వర స్వామిని దర్శించుకోవడానికి ప్రస్తుతం 2 కంపార్ట్‌మెంట్లలో భక్తులు వేచిఉన్నారు. శ్రీవారి సర్వ దర్శనానికి 4 గంటలు, ప్రత్యేక ప్రవేశ దర్శనానికి 2 గంటలు, కాలినడకన కొండపైకి వచ్చే వారికి 3 గంటల సమయం పడుతోంది.

శుక్రవారం స్వామివారిని 63,328 మంది భక్తులు దర్శించుకోగా.. హుండీ ఆదాయం రూ. 2.5 కోట్ల వచ్చినట్లు టీటీటీ అధికారులు తెలిపారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement