తిరుమలలో సాధారణ రద్దీ | normal crowd in tirumala | Sakshi
Sakshi News home page

తిరుమలలో సాధారణ రద్దీ

Nov 29 2016 8:05 AM | Updated on Sep 4 2017 9:27 PM

తిరుమలలో సాధారణ రద్దీ

తిరుమలలో సాధారణ రద్దీ

తిరుమలలో మంగళవారం ఉదయం భక్తుల రద్దీ సాధారణంగా ఉంది

తిరుమల: తిరుమలలో భక్తుల రద్దీ సాధారణంగా ఉంది. స్వామివారి దర్శనం కోసం భక్తులు రెండు కంపార్టుమెంట్లలో వేచి ఉన్నారు. సర్వదర్శనానికి 3 గంటలు, ప్రత్యేక దర్శనానికి రెండు గంటలు, కాలినడకన వచ్చే భక్తులకు మూడు గంటల సమయం పడుతున్నది. శ్రీవారిని నిన్న 72,117 మంది దర్శించుకున్నారు. నిన్న హుండీ ఆదాయం రూ.3.33 కోట్లు వచ్చినట్లు ఆలయ అధికారులు తెలిపారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement