
శాశ్వత జలాశయంగా మూసీ
కేతేపల్లి : కృష్ణా, గోదావరి జలాలను మూసీ రిజర్వాయర్లోకి తీసుకువచ్చి శాశ్వత జలాశయంగా తీర్చిదిద్దేందుకు ప్రభుత్వం కృత నిశ్చయంతో ఉందని నకిరేకల్ ఎమ్మెల్యే వేముల వీరేశం అన్నారు.
Aug 28 2016 8:03 PM | Updated on Sep 4 2017 11:19 AM
శాశ్వత జలాశయంగా మూసీ
కేతేపల్లి : కృష్ణా, గోదావరి జలాలను మూసీ రిజర్వాయర్లోకి తీసుకువచ్చి శాశ్వత జలాశయంగా తీర్చిదిద్దేందుకు ప్రభుత్వం కృత నిశ్చయంతో ఉందని నకిరేకల్ ఎమ్మెల్యే వేముల వీరేశం అన్నారు.