ఆధునిక పద్ధతులలో కంది సాగుచేసుకోవాలి | Modern methods pigeon | Sakshi
Sakshi News home page

ఆధునిక పద్ధతులలో కంది సాగుచేసుకోవాలి

Aug 13 2016 12:32 AM | Updated on Sep 4 2017 9:00 AM

రైతులు కంది పంటను ఆధునిక పద్ధతుల్లో సాగు చేసుకుంటే మంచి దిగుబడి వస్తుందని ఏడీఆర్‌ రఘురామిరెడ్డి అన్నారు. స్థానిక కృషి ఉన్నతి అవార్డు గ్రహీత వేముల వెంకటేశ్వర్‌రావు సాగు చేసిన కంది పంటను శుక్రవారం ఆయన సందర్శించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ మొక్కకు మొక్కకు మధ్య నాలుగు ఫీట్ల దూరం, సాలుకు సాలుకు మధ్య 7 ఫీట్ల దూరంలో పంట సాగు చేయాలన్నారు.

ఖానాపురం : రైతులు కంది పంటను ఆధునిక పద్ధతుల్లో సాగు చేసుకుంటే మంచి దిగుబడి వస్తుందని ఏడీఆర్‌ రఘురామిరెడ్డి అన్నారు. స్థానిక కృషి ఉన్నతి అవార్డు గ్రహీత వేముల వెంకటేశ్వర్‌రావు సాగు చేసిన కంది పంటను శుక్రవారం ఆయన సందర్శించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ మొక్కకు మొక్కకు మధ్య నాలుగు ఫీట్ల దూరం, సాలుకు సాలుకు మధ్య 7 ఫీట్ల దూరంలో పంట సాగు చేయాలన్నారు. కార్యక్రమంలో శాస్త్రవేత్త ఉమారెడ్డి, ఏఓ వసుధ, ఏఈఓ శ్యామ్‌ రైతులు బొప్పిడి పూర్ణచందర్‌రావు, పరుచూరి రత్నకర్‌రావు పాల్గొన్నారు. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement